పరీక్ష పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం..మోడీజీ ఖతర్నాక్ వార్నింగ్ ▶️

పార్లమెంట్ లో పరీక్ష పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. పరీక్ష పేపర్లు లీక్ చేసే అక్రమార్కులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వీడియోలో మోడీజీ మాట్లాడుతూ… “పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. మన పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతిభ, నిజాయితీతో చదివే యువతకు న్యాయం జరిగేలా ఈ చట్టం దోహదపడుతుంది.”అని వీడియోలో చెప్పారు.

ట్రెండింగ్ న్యూస్